By - Chitralekha |18 July 2023 6:50 AM GMT
ల్లీ లిక్కర్ స్కామ్లో మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు. అనారోగ్య కారణాలతో 4 వారాలు బెయిల్ మంజూరు చేసింది. అయితే రాఘవకు బెయిల్ ఇవ్వడాన్ని ఈడీ వ్యతిరేకించలేదు. గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను వ్యతిరేకించింది ఈడీ. మరోవైపు ఈడీ కేసులో త్వరలో అప్రూవర్గా మారనున్నారు దినేష్ ఆరోరా. ఇప్పటికే సీబీఐ కేసులో అప్రూవర్గా మారాడు దినేష్.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com