By - Vijayanand |7 Aug 2023 6:36 AM GMT
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ నేతలు పోటీపడుతుండగా... ఇప్పుడు భూపాల్ నాయక్ సైతం పోటీ పడుతున్నారు. గత కొంతకాలంగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు. ఈ సారి కచ్చితంగా డోర్నకల్ నుంచి కాంగ్రెస్ పక్షాన పోటీ చేస్తామంటున్నారు భూపాల్ నాయక్.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com