కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు

కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు

కోమటిరెడ్డి బ్రదర్స్‌పై మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పొద్దున ఒక పార్టీ.. మధ్యాహ్నం మరో పార్టీలో ఉండే నాయకుల గురించి మాట్లాడనని అన్నారు. ఏ పార్టీ బాగుంటే ఆ పార్టీలోకి వెళ్దామని చూసే వ్యక్తులు.. ఆ అన్నదమ్ములు అని ఫైర్ అయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మంత్రి జగదీశ్ రెడ్డి హజరయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Next Story