వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి- మంత్రి తలసాని

వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి- మంత్రి తలసాని

హైదరాబాద్‌లోని స్టీల్ బ్రిడ్జి ని రేపు ప్రారంభవించనున్నారు మంత్రి కేటీఆర్.ఈ నేపధ్యంలోఎమ్మెల్యే ముఠా గోపాల్‌,జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తో కలసి ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.నగరంలో ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకే కొత్త బ్రిడ్జిల నిర్మాణం చేపట్టామని మంత్రి తెలిపారు. ఈ స్టీల్ బ్రిడ్జితో ఇందిరా పార్క్,ఆర్టీసీ క్రాస్ రోడ్డు,వీఎస్టీ జంక్షన్ లలో వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీర నున్నాయని తెలిపారు.ఈ బ్రిడ్జికి మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టామన్న తలసాని సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో విశ్వనగరంగా హైదరాబాద్‌ రూపుదిద్దుకుంటుందని అన్నారు.

Next Story