By - Vijayanand |1 July 2023 11:46 AM GMT
గుంటూరులో సినీనటి మృణాళ్ ఠాకూర్ సందడి చేశారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నూతన బ్రాంచ్ను ఆమె ప్రారంభించారు. వస్త్ర రంగంలో అతివలను ఆకట్టుకునే అన్నిరకాల వస్త్రాలను అందించే ఏకైక వస్త్రాలయం.. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని ఆమె కొనియాడారు. పట్టు, కంచి, ధర్మవరం చీరలతో పాటు వెస్ట్రర్న్ దుస్తులు, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అన్నిరకాల వస్త్రాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇప్పటికే వస్త్ర రంగంలో దేశవ్యాప్తంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నూతన ఒరవడులు సృష్టిస్తుందన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com