BUS YATRA: ఈనెల 5 నుంచి భువనేశ్వరి బస్సు యాత్ర!

BUS YATRA: ఈనెల 5 నుంచి భువనేశ్వరి బస్సు యాత్ర!

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆయన సతీమణి భువనేశ్వరి బస్సుయాత్ర చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈనెల 5న కుప్పం నుంచి యాత్ర ప్రారంభించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి. ఈ కేసుకు సంబంధించి కోర్టుల్లో వెలువడే ఉత్తర్వుల ఆధారంగా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ యాత్రను రాయలసీమ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. చంద్రబాబు అరెస్టైన నాటి నుంచి భువనేశ్వరి రాజమహేంద్రవరంలో వివిద రూపాల్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ తెలుగుదేశం కార్యకర్తలకు నైతిక స్థైర్యం అందిస్తున్నారు.

Next Story