వన్‌ నేషన్.. వన్ ఎలక్షన్‌ కమిటీ చీఫ్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

వన్‌ నేషన్.. వన్ ఎలక్షన్‌ కమిటీ చీఫ్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

మాజీ రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌తో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా భేటీ అయ్యారు. రాంనాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కేంద్రం వన్‌ నేషన్.. వన్‌ ఎలక్షన్‌ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఇరువురి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. సెప్టెంబర్ 15 నుండి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఐతే.. వన్‌ నేషన్.. వన్‌ ఎలక్షన్‌ బిల్లు రూపకల్పన కోసం కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చీఫ్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉండనున్నారు.

Next Story