పాట్నాలో విపక్ష పార్టీల మీటింగ్..

పాట్నాలో విపక్ష పార్టీల మీటింగ్..

2024 ఎన్నికలే లక్ష్యంగా పాట్నాలో విపక్ష పార్టీల ముఖ్యనేతలు సమావేశం కానున్నారు. పాట్నాలో బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్ అధ్యక్షతన విపక్షాలు భేటీ కానున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మల్లికార్జున ఖర్గే, శరద్‌ పవార్‌, స్టాలిన్‌, తేజస్వీయాదవ్‌, సీతారాం ఏచూరి, మెహబూబా ముఫ్తీతో పాటు 18విపక్ష పార్టీల నేతలు పాల్గొనున్నారు.

Next Story