By - Bhoopathi |8 July 2023 4:45 AM GMT
హింసాత్మక ఘటనల మధ్య పశ్చిమబెంగాల్లో పంచాయితీ ఎన్నికలు పోలింగ్ ప్రారంభమైంది.22 జిల్లా పరిషత్లు, 9,730 పంచాయతీ సమితులు, 63,229 గ్రామ పంచాయతీ స్థానాల్లోని దాదాపు 928 స్థానాలకు ప్రతినిధుల్ని ఎన్నుకోనున్నారు.5 కోట్ల 67 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో హింస చెలరేగడంతో ఇప్పటికే 19 మంది చనిపోయారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com