By - Vijayanand |5 Aug 2023 8:44 AM GMT
అనంతపురం మారూరు టోల్ప్లాజా వద్ద ఉద్రిక్తత నెలకొంది. పరిటాల సునీతను అరెస్ట్ చేశారు పోలీసులు.పుంగనూరు ఘటనపై రాప్తాడులో టీడీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న మాజీ మంత్రి పరిటాల సునీతను మారూరు టోల్ ప్లాజా వద్ద అడ్డుకున్న పోలీసులు.పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగిన సునీతను అరెస్ట్ చేశారు పోలీసులు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com