తెలంగాణ ప్రజలకు వైసీపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి: పవన్‌కళ్యాణ్‌

తెలంగాణ ప్రజలకు వైసీపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి: పవన్‌కళ్యాణ్‌

తెలంగాణ ప్రజలకు వైసీపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ అన్నారు. విమర్శలు చేసే వాళ్ళు పాలకులు, ప్రజలు వేరన్న విషాయన్ని నాయకులు గుర్తించాలని అన్నారు. ఇటీవల తెలంగాణ మంత్రి హరీష్‌ రావు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు స్పందించిన తీరు అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు. నాయకులు చేసే వ్యాఖ్యలను ప్రజలకు ఆపాదించడం సరికాదని అన్నారు.

Next Story