తుల్జా భవాని రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు

తుల్జా భవాని రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూతురు తుల్జా భవాని రెడ్డి జనగామ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. కూతురిపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఫిర్యాదుతో జూలై 1న.. తుల్జా భవాని రెడ్డి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద తుల్జా భవాని రెడ్డి బంధువు.. శివరామకృష్ణకు నోటీసులు ఇచ్చారు. క్రైమ్ నంబర్‌ 228/2023 కేసులో విచారణకు రావాలని ఆదేశించారు. దీంతో.. తన బంధువుకు నోటీసులు ఎందుకు ఇచ్చారో తెలుసుకోవడానికి తుల్జా భవాని రెడ్డి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.

Next Story