By - Chitralekha |8 Aug 2023 10:37 AM GMT
తెలంగాణ సర్కారుతో రేషన్ డీలర్ల చర్చలు సఫలమయ్యాయి. రేషన్ డీలర్లతో మంత్రులు హరీష్, గంగుల కమలాకర్ చర్చలు జరిపారు. కమిషన్ 70 రూపాయల నుంచి 140 కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు డీలర్లకు హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటు కరోనా టైంలో చనిపోయి డీలర్ల స్థానంలో కుటుంబసభ్యులకు డీలర్ షిప్ ఇవ్వాలని నిర్ణయించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com