By - Chitralekha |24 July 2023 10:40 AM GMT
మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లో పలువురు రియల్టర్లు రెచ్చిపోయారు. రియల్ ఎస్టేట్ కోసం ఏకంగా శ్మశానవాటికనే ధ్వంసం చేశారు. అందుకు అధికారులు కూడా సహకరించారన్న ఆరోపణలు వస్తున్నాయి. 10లక్షల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామాన్ని కూల్చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేసేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com