మహబూబాబాద్ లో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

మహబూబాబాద్  లో రోడ్డు ప్రమాదం.. ఒకరు  మృతి

మహబూబాబాద్ జిల్లా మరిపెడలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి మృతదేహాన్ని తరలిస్తున్న ఓ అంబులెన్స్ కలక్వర్ట్‌కు ఢీకొనింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా డ్రైవర్ తో పాటు మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీళ్లంతా బయ్యారం మండలం ఇస్తాళ్లపురం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు పోలీసులు.

Next Story