మైలవరంలోని సున్నప్పాడ వద్ద వరద ఉధృతికి ధ్వంసమైన రోడ్డు

మైలవరంలోని సున్నప్పాడ వద్ద వరద ఉధృతికి ధ్వంసమైన రోడ్డు

ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జి కొండూరు మండలం సున్నప్పాడ దగ్గర వరద ఉధృతికి రోడ్డు ధ్వంసమైంది. దీంతో మండలకేంద్రం నుంచి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మైలవరంలో కాకర్లవాగు పొంగిప్రవహిస్తోంది. దీంతో ముందుజాగ్రత్తగా ఆ మార్గంలో వాహనదారులు వెళ్లకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. రెడ్డిగూడెం మండలం ఓబులాపురం-సరకులపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డుపై రెండు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది.

Next Story