యాదాద్రి భువనగిరి జిల్లాలో వరద బీభత్సం

యాదాద్రి భువనగిరి జిల్లాలో వరద బీభత్సం

యాదాద్రి భువనగిరి జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తుంది. దీంతో పలు గ్రామాల్లోని చెరువులు తెగిపోయాయి. రాయగిరి జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపైకి వరద వచ్చింది. దీంతో ఆ రోడ్డును పోలీసులు మూసివేశారు. భారీగా నీరు నిల్వ ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాహనాలు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.

Next Story