crime: హత్యకు ముందు ఐదు లీటర్ల డీజిల్ తీసుకున్న నిందితులు

crime: హత్యకు ముందు ఐదు లీటర్ల డీజిల్ తీసుకున్న నిందితులు

శంషాబాద్‌ మహిళ దారుణ హత్య కేసులో.... కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు ముందు... నిందితులు.. ఐదు లీటర్ల డీజీల్ కొన్నట్లు తెలుస్తోంది. సీసీ టీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఇద్దరు వ్యక్తులు బైక్‌ పై వచ్చి... డీజిల్‌ కొన్నట్లు పెట్రోలు బంక్ సిబ్బంది తెలిపారు. కారు ఆగిపోయిందని, అందులో మహిళలు ఉన్నారంటూ డీజిల్ ఇవ్వాలంటూ అడగడంతో.. ఐదు లీటర్ల క్యాన్‌లో డీజిల్ పోసినట్లు పెట్రోలు సిబ్బంది తెలిపారు.

Next Story