Rangareddy: రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌లో విషాదం

Rangareddy: రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌లో విషాదం

రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌లో బావిలో పడి బన్నీ అనే ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. నిన్న సాయంత్రం కిరాణ కొట్టుకు వెళ్లారు బన్నీ. అయితే రాత్రైనా రాకపోవడంతో... నార్సింగ్ పోలీసులను ఆశ్రయించారు తల్లిదండ్రులు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు పోలీసులు. చివరికి పాడుబడ్డ బావిలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందాలు బాలుడి మృతదేహాన్ని బావి నుంచి బయటికి తీశాయి.

Next Story