By - Vijayanand |29 Aug 2023 10:45 AM GMT
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ చేపట్టిన ఇసుక సత్యాగ్రహం ఉద్రిక్తతకు దారితీసింది. కొత్తూరు మండలం నివగాం ఇసుక ర్యాంపు పరిశీలనకు పాతపట్నం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణమూర్తి, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇదేమీ రాజ్యం.. అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com