Kakinada: జ్యోతుల నెహ్రూను పరామర్శించిన టీడీపీ నేతలు

Kakinada: జ్యోతుల నెహ్రూను పరామర్శించిన టీడీపీ నేతలు

కాకినాడ జిల్లా జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూను పరామర్శించారు టీడీపీ సీనియర్‌ నేత యనమల. ఇటీవల జ్యోతుల నెహ్రూ సోదరి మృతిచెందారు. యనమలతో పాటు చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే వనమాడి జగ్గంపేట వెళ్లి జ్యోతుల నెహ్రూను కలిసి సానుభూతి తెలిపారు. ఆ తర్వాత జ్యోతుల నెహ్రూ సోదరి తోట నాగలక్ష్మి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

Next Story