By - Bhoopathi |12 Jun 2023 5:45 AM GMT
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కె రన్ను ప్రారంభించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. తెలంగాణ పోలీస్ దేశంలోనే నంబర్ వన్ అన్నారు సబితా ఇంద్రారెడ్డి. సమాజంలో పోలీసుల పాత్ర చాలా గొప్పదన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు ప్రశంసనీయమన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com