శ్రీవారిని దర్శించుకున్న 78,349 మంది భక్తులు

శ్రీవారిని దర్శించుకున్న 78,349 మంది భక్తులు

తిరుమల: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

టోకెన్ లేని శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,349 మంది భక్తులు

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ 4.56 కోట్లు

Next Story