దళితుడిని పక్కా స్కెచ్‌ వేసి హత్య చేసిన వైసీపీ నేత

దళితుడిని పక్కా స్కెచ్‌ వేసి హత్య చేసిన వైసీపీ నేత

తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. రాజకీయ కారణాలతో దళితులపై వైసీపీ నేత ప్రతాపం చూపిస్తున్నారు. ఏర్పేడు మండలం చెన్నంపల్లిలో స్థానిక టీడీపీ కార్యకర్తను అత్యంత దారుణంగా హత్యచేశారు. కల్లూరుకు చెందిన టీడీపీ దళిత కార్యకర్త..మోహన్‌బాబును వైసీపీ నేత మునిరెడ్డి గొంతు కోసి కిరాతకంగా హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మునిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story