తిరుపతిలో పట్టాలు తప్పిన రైలు

తిరుపతిలో పట్టాలు తప్పిన రైలు

తిరుపతిలో రైలు పట్టాలు తప్పడం కలకలం రేపింది. రైల్వేస్టేషన్‌లో తిరుపతి- తిరువనంతపురం ట్రైన్‌ చివరి బోగీ పట్టాలు తప్పింది. రైలుకు ప్రయాణికులు లేని బోగీని అటాచ్‌ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని రైల్వే సిబ్బంది వెంటనే గుర్తించారు.. బోగీని పట్టాల పైకి ఎక్కించారు.


Next Story