By - Vijayanand |12 July 2023 6:37 AM GMT
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తు అదుపుతప్పి ముందున్న లారీని ఢీ కొట్టింది మరో లారీ. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్ను అతి కష్టం మీద బయటకు తీశారు. తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com