By - Vijayanand |15 July 2023 11:24 AM GMT
విజయనగరం జిల్లా గ్రీన్ ఫీల్డ్ భాధితులు ఆందోళన బాట పట్టారు. మెంటాడ సమీపంలో గ్రీన్ ఫీల్డ్ రహదారిపై టెంట్ వేసి బాధిత రైతులు ఆందోళన చేస్తున్నారు. భూ నిర్వాసితులకు నష్ట పరిహారం తక్షణమే అందించాలని.. ఆండర్ పాస్ సదుపాయం కల్పించాలని కోరుతూ నిరసన చేపట్టారు. 30 శాతం అదనపు పరిహారం ఇస్తానని హామీ ఇచ్చి విస్మరించారంటూ మండిపడుతున్నారు. సమస్య పరిస్కారం అయ్యే వరకు నిరసన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com