యువతిపై దాడి చేసి వివస్త్రను చేసిన కీచకుడు

యువతిపై దాడి చేసి వివస్త్రను  చేసిన కీచకుడు

మేడ్చల్ జిల్లా బాలాజీ నగర్ లోని దారుణం జరిగింది. నడిరోడ్డుపై ఓ యువతిపై దాడి చేసి వివస్త్రను చేశాడు ఓ కీచకుడు. మద్యం మత్తులో . అందరూ చూస్తుండగానే ఈ దారణానికి ఒడిగట్టాడు పెద్ద మారయ్య. ఈ దారుణాన్ని అడ్డుకోబోయిన మరో మహిళతో పాటు స్థానికులపైనా దాడి చేశాడు. ఈ తతంగమమంతా పెద్దమారయ్య తల్లి సమక్షంలో జరిగింది. తల్లి తన కొడుకుని సమర్ధించడంపై స్థానికులు మండిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులో తీసుకున్నారు. బాధిత మహిళను రక్షించి నిందితుడిపై కేసు నమోదు చేశారు.

Next Story