పోలీస్ సిబ్బందిపై దాడి.. బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు

పోలీస్ సిబ్బందిపై దాడి.. బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు

అనంతపురం సెబ్ పోలీస్ సిబ్బందిపై దాడి కేసులో... కేవలం బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. వైసీపీ నేతల ఒత్తిళ్లతో.. బెయిలబుల్ కేసులు పెట్టినట్లు తెలుస్తోంది. కేసును వీక్ చేసేందుకు డిప్యూటీ మేయర్, వైసీపీ నేతలు మంత్రాగం నడిపినట్లు తెలుస్తోది. కానిస్టేబుల్ రాధమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో.. కేసు నమోదు చేశారు. అయితే.. ఈ దాడి కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాల్సి ఉండగా... కేవలం బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టారు.

Next Story