By - Vijayanand |29 Aug 2023 12:55 PM GMT
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. లోకేష్ పాదయాత్రకు మాజీ జడ్పీ చైర్మన్ టిడిపి సీనియర్ నాయకులు ముళ్ళపూడి బాపిరాజు సంఘీభావం తెలిపారు. యువగళం పాదయాత్ర మధ్యలోనే నిలిపివేస్తారంటూ వైసీపీ నేతలు కారుకూతలు కూశారు.. ఇప్పుడు వస్తున్న ప్రజాదరణ చూసి నోరెళ్ల పెడుతున్నారని మండిపడ్డారు. కారు కూతలు కూసే ప్రతి ఒక్కరికి త్వరలోనే తగిన గుణపాఠం చెబుతామన్నారు టీడీపీ మాజీ జడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com