Tokyo Paralympics: భారత్కు మరో పతకం..!
By - /TV5 Digital Team |3 Sep 2021 2:43 PM GMT
టోక్యో పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. ఆర్చరీ వ్యక్తిగత రికర్వ్ పోటీల్లో హర్విందర్ సింగ్ కాంస్య పతకం సాధించాడు.
టోక్యో పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. ఆర్చరీ వ్యక్తిగత రికర్వ్ పోటీల్లో హర్విందర్ సింగ్ కాంస్య పతకం సాధించాడు. పారాలింపిక్స్ ఆర్చరీ విభాగంలో భారత్కు తొలి పతకం అందించిన అథ్లెట్గా కొత్త చరిత్ర సృష్టించాడు. టోక్యో పారాలింపిక్స్లో ఇప్పటివరకు భారత్ కి 13 పతకాలు వచ్చాయి. ఇందులో రెండు బంగారం కాగా, ఆరు రజితం, అయిదు కాంస్య పతకాలున్నాయి. పతకాల పట్టికలో 37వ స్థానంలో నిలిచింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com