Home > Andhrapradesh
You Searched For "Andhrapradesh"
ఏపీలో కరోనా విలయతాండవం.. ఒక్కరోజే 1,184 కేసులు
31 March 2021 1:44 PM GMTఏపీలో మళ్లీ కరోనా విలయ తాండవం చేస్తోంది.. రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి..
తిరుమలలో ఘనంగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు.. !
28 March 2021 9:59 AM GMTతిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నాలుగో రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారు తెప్పపై విహరించారు.
పోలీసుల మానవత్వం... అనాధ శవాన్ని భుజాలపై మోసి.. !
28 March 2021 7:00 AM GMTఈ మధ్య యువ పోలీసులు మానవత్వం చాటుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా విశాఖలో ఓ అనాధ శవాన్ని భుజాల పైన దాదాపు 3కిమీ మోసి తీసుకువెళ్ళారు
వైసీపీ ప్రభుత్వంపై వర్ల రామయ్య ఫైర్
24 March 2021 8:53 AM GMTజగన్ కేసులో ముద్దాయిగా ఉన్నశ్యామ్యుల్ను రాష్ట్ర ఎన్నికల నూతన కమిషనర్గా పేరును ప్రతిపాదించడం ఏంటని ప్రశ్నించారు.
అమరావతిని, టీడీపీని అంతం చేయడానికి జగన్ కుట్రలు..!
16 March 2021 7:26 AM GMTఅమరావతిని, టీడీపీని అంతం చేయడానికి కుట్రలు చేస్తున్న జగన్.. ప్రజా రాజధానిని ఇంచ్ కూడా కదపలేరని, టీడీపీ జెండాలో పోగు కూడా పీకలేరని కామెంట్ చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం!
20 Feb 2021 3:45 PM GMTతూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కూనవరం మండలం కాచవరంలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.
పంచాయతీ ఎన్నికల ఫలితాలు వైసీపీ పతనానికి ప్రారంభం : చంద్రబాబు
10 Feb 2021 11:16 AM GMTవైసీపీ ప్రభుత్వం బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడినా.. బెదిరింపులకు దిగినా ప్రజలు టీడీపీ వెనుక నిలబడ్డారని అన్నారు.
Visakhapatnam Steel Plant : స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం చేయాలని చూస్తే మరో ఉద్యమం తప్పదు : చంద్రబాబు
6 Feb 2021 10:32 AM GMTవిశాఖ ఉక్కు ఆంధ్రుల శాశ్వత హక్కు అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయాలని చూస్తే మరో ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు.
ఐదు ఇండస్ట్రియల్ నగరాలు ఏపీకి ఇచ్చాం : కేంద్రమంత్రి జైశంకర్
6 Feb 2021 10:01 AM GMTరాష్ట్ర ప్రభుత్వాన్ని అడగకుండా కేంద్రం రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంలో ముందడుగు వేయదన్నారు కేంద్రమంత్రి జైశంకర్.
మంత్రి పెద్దిరెడ్డిపై గవర్నర్కు టీడీపీ ఫిర్యాదు!
6 Feb 2021 8:52 AM GMTఉద్యోగుల్ని ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ గవర్నర్కు ఫిర్యాదు చేసింది. పెద్దిరెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించాలని ఫిర్యాదులో పేర్కొంది.
పార్టీలకు అతీతంగా పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతున్నారు : ఎంపీ రఘురామ
5 Feb 2021 2:00 PM GMTవిశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవైటీకరణకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం చొరవచూపి ప్రధానితో మాట్లాడాలని ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు.
SEC నిమ్మగడ్డకు ఏ అధికారి సపోర్ట్ చేసినా చర్యలు తీసుకుంటాం : మంత్రి వార్నింగ్
5 Feb 2021 1:36 PM GMTSEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట విని ఎవరైనా అధికారులు అక్రమాలకు పాల్పడితే మార్చి 31 తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఎస్సై శిరీషకు డీజీపీ సెల్యూట్!
5 Feb 2021 11:16 AM GMTఎస్సై శిరీషను చూడగానే ఆమెకు డీజీపీ సెల్యూట్ చేశారు. అనంతరం బ్యాడ్జ్తోపాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
టీడీపీ నేత పట్టాభిపై దాడి కేసులో దర్యాప్తు వేగవంతం!
4 Feb 2021 3:30 PM GMTటీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. కమిషనరేట్ పరిధిలో ఉన్న ఏ1 రౌడీ షీటర్లందరినీ పోలీసులు విచారిస్తున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ!
4 Feb 2021 11:45 AM GMTఉదయం వీఐపీ విరామ సమయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు..
గుంటూరు జిల్లా నూతన కలెక్టర్గా వివేక్ యాదవ్
3 Feb 2021 1:39 PM GMTపొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీగా పనిచేసిన వివేక్ యాదవ్ను... గుంటూరు జిల్లా కలెక్టర్గా నియమించేందుకు ఎస్ఈసీ నిర్ణయించింది.
ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల!
3 Feb 2021 11:14 AM GMTఏపీలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. జూన్ 7 నుంచి 16 వరకు టెన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.
నేరాలు-ఘోరాలు చేయడం.. ఎదుటివాళ్లపై రుద్దడం: జగన్ పై బాబు కామెంట్స్
3 Feb 2021 11:12 AM GMTఅవినీతిని ప్రశ్నించాడని పట్టాభిపై హత్యాయత్నం చేశారని మండిపడ్డారు. మీ అవినీతిని ప్రశ్నిస్తే చంపేస్తారా.. అంటూ ఆగ్రహం
ఎన్నికలలో జరిగే అక్రమాలకు 'యాప్'తో చెక్ : నిమ్మగడ్డ
3 Feb 2021 10:51 AM GMTఈ-యాప్ కచ్చితంగా విజయవంతమవుతుందని నిమ్మగడ్డ రమేష్ తెలిపారు.
విజయవాడలో టీడీపీ నేత పట్టాభిపై దాడి!
2 Feb 2021 5:47 AM GMTటీడీపీ నేత పట్టాభిరామ్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. విజయవాడలోని ఆయన ఇంటి వద్దే ఈ ఘటన జరిగింది.
నేటి నుంచి రెండో దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ
2 Feb 2021 2:15 AM GMTమొదటి దశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ పూర్తి కావడంతో.. నేటి నుంచి రెండవ దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానుంది.
వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్కు సీబీఐ నోటీసులు
2 Feb 2021 12:54 AM GMTన్యాయస్థానాలపై అనుచితమైన పోస్టులను సోషల్ మీడియాలో పెట్టారనే అభియోగాలపై ఆయనకు నోటీసులు ఇచ్చింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల్లో విధులు నిర్వహిస్తాం : ఏపీ డీజీపీ
1 Feb 2021 2:28 PM GMTఫ్రంట్ లైన్ సిబ్బందిగా ఉన్న పోలీసులకు వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్.
వైసీపీకి 22 మంది ఎంపీలున్నా.. రాష్ట్రానికి ఏమీ తీసుకురాలేకపోయారు: ఎంపీ గల్లా
1 Feb 2021 1:45 PM GMTకేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు లేకపోవడం నిరాశ కలిగించిందన్నారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. వైసీపీ నుంచి 22 మంది ఎంపీలున్నా.. రాష్ట్రానికి ఏమీ తీసుకురాలేకపోయారని విమర్శించారు.
పంచాయితీ ఎన్నికలతో వైసీపీ పతనం ఖాయం : చంద్రబాబు
1 Feb 2021 12:43 PM GMTపంచాయితీ ఎన్నికల మొదటి, రెండు దశల టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.. పంచాయతీ ఎన్నికలతో వైసీపీ పతనం ఖాయమన్నారు.
అభ్యర్థులను భయపెట్టాలని చూస్తే సహించేది లేదు: చంద్రబాబు
31 Jan 2021 7:07 AM GMTపంచాయతీ ఎన్నికల్లో బైండోవర్ కేసులు, అపహరణలతో అభ్యర్థులను భయపెట్టాలని చూస్తే సహించేది లేదని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు.
బలవంతపు ఏకగ్రీవాలు సహించబోము : నిమ్మగడ్డ వార్నింగ్
31 Jan 2021 5:40 AM GMTఏపీలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగియనుంది. తొలిరోజు మందకొడిగా దాఖలైన పంచాయతీ ఎన్నికల నామినేషన్లు... రెండో రోజు జోరందుకుంది.
SEC నిమ్మగడ్డ ఓటు హక్కుపై కొనసాగుతున్న ఉత్కంఠ!
31 Jan 2021 4:51 AM GMTఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓటు హక్కు విషయంపై గుంటూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ స్పందించారు.
యంగ్ మ్యాన్ అయ్యావు.. టీడీపీ ఎంపీ లేఖ పై మాజీ మంత్రి!
30 Jan 2021 2:15 PM GMTపుట్టబోయే బిడ్డను కేర్ చేసేందుకు 9 రోజుల పెటర్నిటీ లీవ్కు అనుమతివ్వాలని శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మెహన్ నాయుడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.
ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు ప్రారంభం!
29 Jan 2021 3:30 PM GMTఏపీలో ఫిబ్రవరి 1 నుంచి ప్రాథమిక పాఠశాలలు (1-5 వ తరగతి) ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు.
ఏపీలో కొత్తగా 125 కరోనా కేసులు
29 Jan 2021 3:00 PM GMTతాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 42,809 కరోనా పరీక్షలు చేయగా కొత్తగా 125 కేసులు నిర్ధారణ అయ్యాయి.
ఏపీలో కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు!
28 Jan 2021 3:30 PM GMTతాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 36,189 కరోనా పరీక్షలు చేయగా, 117 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఏపీలో తగ్గిన కోవిడ్ కేసులు!
27 Jan 2021 1:05 PM GMTఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుమఖం పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గడిచిన 24 గంటల్లో 33,808 పరీక్షలు నిర్వహించగా 111 మందికి కరోనా నిర్దారణ అయింది.
ఏపీలో కొత్తగా 172 కరోనా కేసులు!
26 Jan 2021 3:00 PM GMTఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 38,323 కరోనా పరీక్షలు చేయగా, రాష్ట్రంలో కొత్తగా 172 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
నేను శివుణ్ని.. నాకు కరోనా పరీక్షలేంటి?
26 Jan 2021 10:31 AM GMTచిత్తూరు జిల్లా మదనపల్లి జంట హత్య కేసులో పురుషోత్తం, పద్మజను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యానేరం కింద వారిపై కేసు నమోదు చేశారు. పురుషోత్తంనాయుడును ఏ1గా, పద్మజను ఏ2గా పేర్కొన్నారు.
ఏపీ డీజీపీకి నిమ్మగడ్డ లేఖ!
23 Jan 2021 2:07 PM GMTఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు.