నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్‌ కేంద్రం, బ్లడ్‌ బ్యాంక్‌ ప్రారంభం

నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్‌ కేంద్రం, బ్లడ్‌ బ్యాంక్‌ ప్రారంభం

హైదరాబాద్‌ నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్‌ కేంద్రం, బ్లడ్‌ బ్యాంక్‌ను మంత్రి హారీష్‌ రావు ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో మూడు డయాలసిస్‌ కేంద్రాలు ఉంటే.. తెలంగాణ ఏర్పాటు తర్వాత 102కి పెంచుకున్నట్లు చెప్పా రు. నగరం నలుమూలల టిమ్స్‌ ఆస్పత్రులు, వరంగల్‌లో హెల్త్‌ సిటీ నిర్మాణం చేసుకున్నామన్నారు. మరో రెండు వారాల్లో 250 కోట్ల రూపాయలతో కేసీఆర్‌ న్యూట్రీషియన్‌ కిట్‌ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు తెలియజేశారు.

Next Story