హైదరాబాద్‌ అభివృద్ధంతా కాంగ్రెస్‌ హయంలోనే జరిగింది - ఉత్తమ్‌

హైదరాబాద్‌ అభివృద్ధంతా కాంగ్రెస్‌ హయంలోనే జరిగింది - ఉత్తమ్‌

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు... హైదరాబాద్‌ ప్రజల్ని దగా చేశాయన్నారు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. మతం రాజకీయాలతో ఓట్లు దండుకోవాలని బీజేపీ చూస్తోందన్నారు. బీజేపీనేతలు కాంగ్రెస్‌ నేతల ఇళ్లకు వెళ్లి బతిమాలి పార్టీలో చేర్చుకున్నారన్నారు. హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధంతా కాంగ్రెస్‌ హయంలోనే జరిగిందేనన్నారు. సెక్యూలర్‌ భావాలు చూస్తే.. గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతుస్తారంటున్నారు ఉత్తమ్.

Tags

Read MoreRead Less
Next Story