శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరిన ఆర్మీ జవాన్ పరుశురామ్ భౌతికకాయం
BY Nagesh Swarna26 Dec 2020 3:29 PM GMT

X
Nagesh Swarna26 Dec 2020 3:29 PM GMT
శ్రీనగర్ నుంచి ఆర్మీ జవాన్ పరుశురామ్ భౌతికకాయం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరింది. ఎయిర్పోర్టులో మంత్రి శ్రీనివాస్గౌడ్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఆర్మీ అధికారులు... ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం భౌతికకాయాన్ని విమానాశ్రయం నుంచి.. మహబూబ్నగర్ జిల్లా గండ్వీడ్ మండలంలోని స్వగ్రామానికి తరిలించారు. దేశ సేవలో అమరుడైన పరుశురామ్ కుటుంబానికి రూ. 25 లక్షలతో పాటు డబుల్ బెడ్ రూంలు ఇల్లు మంజూరు చేస్తామన్నారు మంత్రి శ్రీనివాస్గౌడ్. భవిష్యత్లో పరుశురామ్ కుటుంబానికి.. ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
Next Story
RELATED STORIES
Drone Pilot: 'టెన్త్' అర్హతతో 'డ్రోన్ పైలట్'.. మరో బెస్ట్ కెరీర్...
17 May 2022 5:30 AM GMTFCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. వాచ్ మెన్ నుండి...
16 May 2022 4:30 AM GMTBihar : బీహార్ సీఎంకి షాకిచ్చిన 11 ఏళ్ల బాలుడు...!
15 May 2022 3:15 PM GMTIOCL recruitment 2022 : ఇంజినీరింగ్ అర్హతతో ఐఓసీఎల్ లో ఉద్యోగాలు.....
14 May 2022 4:30 AM GMTSSC Phase X Recruitment 2022: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర...
13 May 2022 4:45 AM GMTIndia Post Payments Bank(IPPB) GDS Recruitment 2022: డిగ్రీ అర్హతతో ...
12 May 2022 4:30 AM GMT