వరద సాయం అగిపోవడానికి బీజేపీయే కారణం : సీఎం కేసీఆర్
By - kasi |18 Nov 2020 3:08 PM GMT
గ్రేటర్ హైదరాబాద్లో వరద సాయం అగిపోవడానికి బీజేపీయే కారణమని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేయడం వల్లే EC వరద సాయం ఆపాలని ఆదేశించిందన్నారు. పేదల పొట్టకొట్టింది BJP నేతలేనని మండిపడ్డారు. ఇవాళ్టి మీటింగ్లో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తూనే.. BJPపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com