జ్యోతుల నెహ్రూని పరామర్శించిన చంద్రబాబు

జ్యోతుల నెహ్రూని పరామర్శించిన చంద్రబాబు
Chandrababu: టీడీపీ నేత జ్యోతుల నెహ్రూను చంద్రబాబు నాయుడు పరామర్శించారు.

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో.. చికిత్స పొందుతున్న టీడీపీ నేత జ్యోతుల నెహ్రూను చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు. నెహ్రూకి మెరుగైన సేవలు అందించి.. ఆయన త్వరగా కోలుకునేలా చూడాలని వైద్యులకు సూచించారు.



Tags

Read MoreRead Less
Next Story