వరదలపై ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అత్యవసర సమీక్ష..
By - Nagesh Swarna |15 Oct 2020 11:53 AM GMT
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అత్యవసర సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రంలో 5 వేల కోట్లకు పైగా నష్టం జరిగినట్లు వెల్లడించారు. తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం 13 వందల 50 కోట్ల సాయం అందించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు సీఎం కేసీఆర్. ఈ సమావేశానికి హాజరైన పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. పటం నష్టంపై సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com