రాష్ట్రంలో శాంతిభద్రతలపై సీఎం కేసీఆర్ సమీక్ష

రాష్ట్రంలో శాంతిభద్రతలపై సీఎం కేసీఆర్ సమీక్ష

రాష్ట్రంలో శాంతిభద్రతలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతిభవన్‌లో విస్తృతస్థాయి సమావేశానికి పోలీసు ఉన్నతాధికారులంతా హాజరవుతున్నారు. శాంతి భద్రతలు, మహిళలకు రక్షణ, అడవుల పరిరక్షణ, కలప స్మగ్లింగ్, గంజాయి-డ్రగ్స్ నియంత్రణకు ఏం చేయాలనే దానిపై ప్రధానంగా చర్చిస్తారు. ఈ మీటింగ్‌కి హోమ్‌, అటవీ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులతోపాటు DGP, అడిషనల్ DGPలు, ఐజీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు కూడా పాల్గొంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story