రిజిస్ట్రేషన్ల అంశంపై సీఎం కేసీఆర్ సమావేశం వాయిదా
By - Nagesh Swarna |19 Dec 2020 1:32 PM GMT
రిజిస్ట్రేషన్ల అంశంపై పూర్తిస్థాయిలో జరగనున్న సీఎం కేసీఆర్ సమీక్ష వాయిదా పడింది.
తెలంగాణలో పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు (Land Registration) కొనసాగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ధరణిలో (Dharani Portal ) మార్పులు చేర్పులు పూర్తయ్యే వరకూ పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నాయి. సోమవారం నుంచి 'కార్డ్' పద్ధతి ద్వారానే రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. అటు, రిజిస్ట్రేషన్ల అంశంపై పూర్తిస్థాయిలో జరగనున్న సీఎం కేసీఆర్ సమీక్ష ఆదివారంకి వాయిదా పడింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com