రిజిస్ట్రేషన్ల అంశంపై సీఎం కేసీఆర్‌ సమావేశం వాయిదా

రిజిస్ట్రేషన్ల అంశంపై సీఎం కేసీఆర్‌ సమావేశం వాయిదా
రిజిస్ట్రేషన్ల అంశంపై పూర్తిస్థాయిలో జరగనున్న సీఎం కేసీఆర్‌ సమీక్ష వాయిదా పడింది.

తెలంగాణలో పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు (Land Registration) కొనసాగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ధరణిలో (Dharani Portal ) మార్పులు చేర్పులు పూర్తయ్యే వరకూ పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నాయి. సోమవారం నుంచి 'కార్డ్‌' పద్ధతి ద్వారానే రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. అటు, రిజిస్ట్రేషన్ల అంశంపై పూర్తిస్థాయిలో జరగనున్న సీఎం కేసీఆర్‌ సమీక్ష ఆదివారంకి వాయిదా పడింది.

Tags

Read MoreRead Less
Next Story