ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్..!
By - TV5 Digital Team |23 March 2021 10:10 AM GMT
కాంగ్రెస్ నేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా సోకింది. తానూ కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లుగా రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ నేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా సోకింది. తానూ కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లుగా రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రస్తుతం డాక్టర్ల సలహాలతో ఐసోలేషన్ కు వెళ్లానని, గత కొద్ది రోజులుగా తనతో కాంటాక్ట్ లో ఉన్నవాళ్లు ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా రేవంత్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
I have been tested positive for covid and isolated myself on doctor's advice. Who ever has been in contact from the past few days, please take necessary precautions...
— Revanth Reddy (@revanth_anumula) March 23, 2021
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com