అసిఫాబాద్‌ జిల్లాలో నాలుగో రోజు డీజీపీ మహేందర్‌ రెడ్డి పర్యటన

అసిఫాబాద్‌ జిల్లాలో నాలుగో రోజు డీజీపీ మహేందర్‌ రెడ్డి పర్యటన
కుమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లాలో డీజీపీ మహేందర్‌ రెడ్డి నాలుగో రోజు పర్యటన కొనసాగుతోంది..

కుమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లాలో డీజీపీ మహేందర్‌ రెడ్డి నాలుగో రోజు పర్యటన కొనసాగుతోంది. జిల్లా కేంద్రం నుంచి పోలీసులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రెండు నెలల క్రితం టోక్కిగూడలో పోలీసులు, మావోల మధ్య కాల్పులు జరిగాయి. ఈ సందర్భంగా మావోయిస్టు భాస్కర్‌ రావు రాసిన డైరీ లభ్యమైంది. రెండు నెలలుగా మళ్లీ అలజడి కనిపించలేదు. అయితే డీజీపీ పర్యటనపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం రాత్రి 10 గంటలకు తిర్యాణి పీఎస్‌ను డీజీపీ సందర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story