గ్రేటర్‌ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ భేటీ

గ్రేటర్‌ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ భేటీ

గ్రేటర్‌ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల నేతలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సమావేశమయ్యారు. గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ భేటీకి ఒక్కొక్క పార్టీ నుంచి ఇద్దరు చొప్పున హాజరయ్యారు. ప్రతి పార్టీకి 15 నిమిషాల పాటు సమయం కేటాయించి చర్చించారు. గ్రేటర్‌ ఎన్నికల నిర్వాహణ, ఓటర్ల నమోదు ప్రక్రియపై సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌.


Tags

Read MoreRead Less
Next Story