జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. దొంగ ఓట్లు వేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. దొంగ ఓట్లు వేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఉప్పల్ జిల్లా పరిషత్ స్కూల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కాంగ్రెస్ అభ్యర్థి దొంగ ఓట్లు వేయిస్తున్నాడని.. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దొంగ ఓట్లు వేసిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఈ ఘనటనపై సమగ్ర విచారణ చేపట్టాలని.. అవసరమైతే రీ పోలింగ్ నిర్వహించాలని టీఆర్ఎస్, బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.


Tags

Read MoreRead Less
Next Story