Hyderabad : భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత....

Hyderabad : భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత....
ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు

తెలుగు వారికి పెద్ద పండుగ అయిన మకర సంక్రాంతి సంబురాలు ఇరు రాష్ట్రాల్లో మోదలయ్యాయి. నేడు(శనివారం) భారత జాగృతి ఆధ్వర్యంలో భోగి పండుగ వేడుకను కేబీఆర్‌ పార్క్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అథిదిగా బీఆర్‌ఎస్‌ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. భోగి మంటను వెలిగించిన ఆమె ప్రజలందరికీ భోగీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story