అప్పచెరువు మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం అందించిన కేటీఆర్
By - Nagesh Swarna |17 Oct 2020 7:15 AM GMT
వరద బాధితుల్ని అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. శంషాబాద్ గగన్పహాడ్లో పర్యటించిన మంత్రులు కేటీఆర్, సబితా... అప్పచెరువు,వరద ప్రాంతాల్లో బాధితుల్ని పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం అందించారు. గల్లంతయిన మృతదేహాల వెలికితీతపై దృష్టి పెట్టాలని పోలీసులకు సూచించారు.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com