Medak: రోడ్డుప్రమాదంలో దంపతుల మృతి

Medak: రోడ్డుప్రమాదంలో దంపతుల మృతి
మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం రెడ్డిపల్లి గ్రామ శివారులో బైక్ ను, డీసీఎం ఢీకొట్టడంతో దంపతులు అక్కడికక్కడే మృతి

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం రెడ్డిపల్లి గ్రామ శివారులో బైక్ ను, డీసీఎం ఢీకొట్టడంతో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. రవినాయక్‌ దంపతుల మృతితో సోమక్కపేట ఆసన్‌కుంట తండాలో విషాద ఛాయలు నెలకొన్నాయి. రవినాయక్‌ పిలుట్ల గ్రామంలో టిచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మృత దేహాలను పోస్టు మార్ట్ నిమిత్తం నర్సాపూర్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story