తెలంగాణపై కేంద్రం వివక్ష: మంత్రి గంగుల
By - TV5 Digital Team |10 Nov 2021 11:29 AM GMT
Gangula : తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. రాష్ట్రం నుంచి ధాన్యం ఎందుకు తీసుకోవటం లేదో కేంద్రమే చెప్పాలని డిమాండ్ చేశారు.
Gangula : తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. రాష్ట్రం నుంచి ధాన్యం ఎందుకు తీసుకోవటం లేదో కేంద్రమే చెప్పాలని డిమాండ్ చేశారు. నిబంధనల కారణంగానే రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి, నిల్వ చేసే అధికారం లేదన్న మంత్రి... కేంద్రం వైఖరితో తెలంగాణ 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నష్టపోతుందన్నారు. మోదీ సర్కార్ తీరును నిరసిస్తూ ఈనెల 12న చేపట్టనున్నధర్నాలో పార్టీలకు అతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు..
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com