దుబ్బాక తరహాలోనే తిరుపతిలోనూ బీజేపీ విజయం ఖాయం : ఎమ్మెల్యే రఘునందన్ రావు
By - TV5 Digital Team |3 April 2021 5:28 AM GMT
తిరుపతి ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోన్న బీజేపీ.. తెలంగాణ మాస్ లీడర్లను ప్రచార బరిలోకి దించుతోంది.
తిరుపతి ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోన్న బీజేపీ.. తెలంగాణ మాస్ లీడర్లను ప్రచార బరిలోకి దించుతోంది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. తిరుపతిలో ఓటు అడిగే హక్కు కేవలం బీజేపీకి మాత్రమే ఉందన్నారు రఘునందన్. దుబ్బాక తరహాలోనే తిరుపతిలోనూ బీజేపీ విజయం ఖాయమన్నారు. బీజేపీని టార్గెట్ చేస్తూ అధికార వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మరని తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com