భాగ్యనగరంలో కనువిందు చేస్తున్న 75 కిలోల కుంభకోణం చేప
By - TV5 Digital Team |13 Feb 2021 3:28 PM GMT
హైదరాబాద్ మణికొండలోని ప్రొటీన్స్ నాన్వెజ్ మార్ట్లో వైజాగ్ పోర్ట్ నుంచి దిగుమతి చేసుకున్న ఈ మార్లిన్ ఫిష్ను చాలా అరుదుగా లభిస్తుంది.
భాగ్యనగరంలో అరుదైన 75 కిలోల కుంభకోణం చేప కనువిందు చేసింది. హైదరాబాద్ మణికొండలోని ప్రొటీన్స్ నాన్వెజ్ మార్ట్లో వైజాగ్ పోర్ట్ నుంచి దిగుమతి చేసుకున్న ఈ మార్లిన్ ఫిష్ను చాలా అరుదుగా లభిస్తుంది. విశాఖ తీరంలోని జాలర్లు వారం రోజుల పాటు కష్టపడి ఈ కుంభకోణం చేపను పట్టుకున్నారని అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించినట్లు ప్రొటీన్స్ నాన్ వెజ్ మార్ట్ నిర్వహకులు విజయ్ చౌదరి తెలిపారు. ఫాస్టెస్ట్ ఫిష్ ఆఫ్ ది ఫ్లానెట్గా పేరు ఈ చేపకు పేరుంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com